/rtv/media/media_files/2025/05/10/KQFHFQ4rD4KtruFJfBcV.jpg)
India- Pakistan Agreed to Ceasefire
India-Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీనిపై భారత్ కూడా స్పందించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
Also Read: భారత్ సంచలన నిర్ణయం.. ఇకనుంచి ఉగ్రదాడి జరిగితే ..?
Big Breaking:భారత్-పాకిస్థాన్ మధ్య ఆగిన యుద్ధం..
— RTV (@RTVnewsnetwork) May 10, 2025
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.#VikramMisri#IndiaPakisthanWar#OperationSindoor#RTVpic.twitter.com/yhK5TZb7Ou
Also Read: పాక్ దాడిలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
కాల్పుల విరమణ
అయితే శనివారం మధ్యాహ్నం 3:35 PM గంటలకు పాకిస్తాన్ డీజీఎంఓ.. భారత డీజీఎంఓతో మాట్లాడారని విక్రమ్ మిస్రీ తెలిపారు. మే 12న మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు మళ్ళీ మాట్లాడుకుంటారని పేర్కొన్నారు. ఇరుదేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకారం తెలపడాన్ని నెటిజన్లు కూడా స్వాగతిస్తున్నారు.
 Follow Us