ఇంటర్నేషనల్ Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్! కమలా హారిస్ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన TG: హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist Encounter: పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్ నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్లో చదవండి.. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మావోయిస్టులు వర్సెస్ పోలీసులు..! ఎర్రదండు కదులుతుందా..? 2024లో ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో పోలీసుల కాల్పుల్లో 185మావోయిస్టులు మరణించారు. ఇక ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం కానుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ supreme court: ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం రేషన్ కార్డుల జాప్యం మీద సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు అన్ని వివరాలు నమోదు చేసుకున్నా కేంద్రపాలిత రాష్ట్రాలు కార్డులు జారీ చేయడం లేదు.దీనిపై అక్కడ ప్రభుత్వాల తీరు ఆందోళనకరంగా ఉందని...తమ ఓపిక నశించిందని కోర్టు వ్యాఖ్యానించింది. By Manogna alamuru 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్! తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి ఢిల్లీలోని ఓ ఫేమస్ స్వీట్ ఫాపులో రసగుల్లా జ్యూస్ లో ఎలుక పరిగెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హర్యానా,జమ్మూ–కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నేషనల్ By Manogna alamuru హర్యానా, జమ్మూ–కాశ్మీర్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8 విడుదల చేయనున్నాయి. వీటిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. దీని ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ కి దెబ్బ తప్పదనే చెబుతున్నారు. ఇంకా చదవండి
Delhi: నేను ఈదుతా..మీరు లొట్టలేసుకుంటూ తినండి నేషనల్ By Bhavana ఢిల్లీలోని ఓ ఫేమస్ స్వీట్ ఫాపులో రసగుల్లా జ్యూస్ లో ఎలుక పరిగెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇంకా చదవండి
Maoist Encounter: పక్కా వ్యూహంతోనే ఎన్ కౌంటర్ నేషనల్ By Manogna alamuru నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ గురించి ఈరోజు పోలీస్ ఉన్నతాధికారులు వివరాలు తెలిపారు. కింది ఆర్టికల్లో చదవండి.. ఇంకా చదవండి
మావోయిస్టులు వర్సెస్ పోలీసులు..! ఎర్రదండు కదులుతుందా..? నేషనల్ By Vijaya Nimma 2024లో ఇప్పటివరకు ఛత్తీస్గఢ్లో పోలీసుల కాల్పుల్లో 185మావోయిస్టులు మరణించారు. ఇక ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం కానుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. ఇంకా చదవండి
supreme court: ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం నేషనల్ By Manogna alamuru రేషన్ కార్డుల జాప్యం మీద సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలస కార్మికులు అన్ని వివరాలు నమోదు చేసుకున్నా కేంద్రపాలిత రాష్ట్రాలు కార్డులు జారీ చేయడం లేదు.దీనిపై అక్కడ ప్రభుత్వాల తీరు ఆందోళనకరంగా ఉందని...తమ ఓపిక నశించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇంకా చదవండి
ఆ కులం వారి మలాన్ని శూద్రులు చేత్తో తీయలా? జైల్లలో ఇంత దారుణమా! నేషనల్ By Vijaya Nimma తక్కువ కులాలవారితో మరుగుదొడ్లు కడిగిస్తారు.. చెత్త ఎత్తిస్తారు.. ఇదంతా జైల్లలో నాటుకుపోయిన కుల వివక్ష. అసలు జైల్లోకి కులవివక్ష ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. ఇంకా చదవండి
భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు ఆంధ్రప్రదేశ్ By B Aravind టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది. ఇంకా చదవండి
Kamala haris: "32 రోజులు" అంటూ ఆగిపోయిన కమలా హారిస్! ఇంటర్నేషనల్ By Bhavana కమలా హారిస్ తన ఎన్నికల ప్రచార సభలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆమె 32 రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు. అయితే సభలో ఏర్పాటు చేసిన టెలీప్రాంప్టర్ ఆగిపోవడంతో ఒకే పదాన్ని రిపీట్ చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంకా చదవండి
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి ! ఇంటర్నేషనల్ By B Aravind హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
భార్యపై 92 రేప్ లు చేయించిన భర్త కేసు.. కోర్టు కీలక నిర్ణయం ఇంటర్నేషనల్ By Seetha Ram ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి అపరిచిత వ్యక్తులతో 92సార్లు అత్యాచారం చేయించిన కేసుపై ఫ్రాన్స్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నపుడు కోర్టులో సాధారణ పౌరులు చూసే అవకాశం కల్పించింది. అవసరమైతేనే వాటిని ప్రదర్శించనున్నారు. ఇంకా చదవండి
పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు.. ఇంటర్నేషనల్ By B Aravind పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి
Picaso Painting: ఈ పెయింటింగ్ ఖరీదు..రూ.55 కోట్లు! ఇంటర్నేషనల్ By Bhavana ఇటలీలోని ఓ జంక్ డీలర్.. కాప్రిలో ఉన్న ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోగా..అది పికాసో గీసిన చిత్రమని...దాని ఖరీదు రూ.55 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. ఇంకా చదవండి
రష్యా సంచలన నిర్ణయం.. ఉగ్రజాబితా నుంచి తాలిబన్లు తొలగింపు ఇంటర్నేషనల్ By B Aravind 2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి
పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్పై మరో అటాక్ చేయనున్న ఇరాన్.. ఇంటర్నేషనల్ By B Aravind ఇజ్రాయెల్పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్తో ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంకా చదవండి
మూసీ నిర్వాసితుల సమస్యలపై సర్కారు ఫోకస్ తెలంగాణ By V.J Reddy TG: మూసీ నిర్వాసితుల సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మూసీ బాధితుల సమస్యలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మూసీ నిర్వాసితుల సమస్యలపై సంప్రదింపుల బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్కు అప్పగించారు సీఎం రేవంత్. ఇంకా చదవండి
హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన తెలంగాణ By V.J Reddy TG: హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. ఇంకా చదవండి
Telangana: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. జిల్లాలకు ఎల్లో అలర్ట్! తెలంగాణ By Bhavana తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకా చదవండి
హరీష్ రావు, కేటీఆర్.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా?: జగ్గారెడ్డి తెలంగాణ By V.J Reddy TG: రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అంటూ కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ చేశారు జగ్గారెడ్డి. రుణమాఫీ కోసం ఆగస్టులో రూ.18 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇంకో రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. చిన్న చిన్న సమస్యలతో రుణమాఫీ ఆగిందని చెప్పారు. ఇంకా చదవండి
BIG BREAKING: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ ఆమోదం తెలంగాణ By V.J Reddy TG: హైడ్రా చట్టబద్ధతకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ పై గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇంకా చదవండి
సూచనలు ఇవ్వండి.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపు! తెలంగాణ By V.J Reddy తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో విపక్ష నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500 కోట్లు పేదలకు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు. ఇంకా చదవండి
కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్.. తెలంగాణ By B Aravind మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్కు కొండా సురేఖ లేఖ రాశారు. లెటర్ చదివాక ఢిల్లీ నుంచి సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి
BIG BREAKING: తిరుమల ప్రసాదంలో జెర్రీ! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: తిరుమలలో టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి దర్శనమిచ్చింది. దీనిపై టీటీడీ అధికారులను భక్తులు ప్రశ్నించగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి
డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు?.. టీడీపీపై వైసీపీ సంచలన ట్వీట్! ఆంధ్రప్రదేశ్ By V.J Reddy AP: చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్సే అని వైసీపీ విమర్శలు చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లడ్డూ కల్తీ వివాదంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ టీడీపీని ఎక్స్లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించింది. ఇంకా చదవండి
తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ By B Aravind తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఇంకా చదవండి
భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు ఆంధ్రప్రదేశ్ By B Aravind టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది. ఇంకా చదవండి
ఆన్ లైన్ బెట్టింగ్ కు రెండు కుటుంబాలు బలి.. ఆంధ్రప్రదేశ్ By Seetha Ram చిత్తూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబం బెట్టింగ్ లో రూ.30 లక్షలు కోల్పోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. అలాంటిదే నిజామాబాద్ జిల్లాలో మరొక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా చదవండి
Pawan VS Stalin: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్ ఫైర్! ఆంధ్రప్రదేశ్ By Bhavana సనాతన ధర్మం గురించి ఏడాది క్రితం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి రెచ్చిపోయారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయనకి చురకలు అంటించారు. దీంతో స్టాలిన్ కూడా కౌంటర్ గా లెట్స్ సీ అని అన్నారు. ఇంకా చదవండి
విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి ఆంధ్రప్రదేశ్ By B Aravind అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు. ఇంకా చదవండి
100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రియల్ మి కొత్త ఫోన్..! బిజినెస్ By Seetha Ram రియల్ మి కంపెనీ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ మి జీటీ నియో7ని ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిని 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రిలీజ్ చేయనున్నట్లు లీక్ లు చెబుతున్నాయి. ఇంకా చదవండి
అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు! బిజినెస్ By Seetha Ram అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్ లాంచ్.. కేవలం రూ. 59,880కే..! బిజినెస్ By Seetha Ram టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది. ఇంకా చదవండి
బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు బిజినెస్ By Seetha Ram అధునాతన ఫీచర్లు కలిగిన ఒక కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్ కార్ట్ లో పలు ఫోన్లు కేవలం రూ.10,000 లోపే అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్, రెడ్ మి, మోటో, ఇన్ ఫినిక్స్, పోకో, ఐటెల్ వంటి 5జీ ఫోన్లను తక్కువకే కొనుక్కోవచ్చు. ఇంకా చదవండి
Vivo Y28s 5G ఫోన్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే? బిజినెస్ By Seetha Ram వివో కంపెనీ తన వివో వై28ఎస్ 5జీ ధరను తాజాగా తగ్గించింది. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కాగా ప్రతి వేరియంట్పై రూ.500 తగ్గించింది. ఇప్పుడు ఈ వేరియంట్లు కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఇంకా చదవండి
లావా అగ్ని3 5G లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవు..! బిజినెస్ By Seetha Ram టెక్ బ్రాండ్ లావా తాజాగా తన లైనప్లో ఉన్న అగ్ని3 5జీ స్మార్ట్ఫోన్ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీనిని డ్యూయల్ అమోలెడ్ డిస్ప్లేలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 9 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఇంకా చదవండి
ఉఫ్.. ఉఫ్.. పల్సర్ బైక్లపై భారీ డిస్కౌంట్లు, సూపరో సూపర్! బిజినెస్ By Seetha Ram బజాజ్ ఆటో తన పల్సర్ బైక్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్, ఎన్ఎస్ 125, ఎన్ 150, ఎన్ 160, ఎన్ఎస్ 200, ఎన్ 250 వంటి మోడళ్లపై రూ.10,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఇంకా చదవండి