Karnataka stampede: ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాట ఎఫెక్ట్.. కర్ణాటకలో కొత్త చట్టం
ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాట వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుంది. కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్లు- 2025 అనే కొత్త చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించనున్నారు.