Telangana Raj Bhavan: రాజభవన్ లో దొంగతనం చేసింది అతనే.. పోలీసుల సంచలన ప్రకటన!
రాజభవన్ చోరీపై పోలీసులు సంచలన ప్రకటన చేశారు. మహిళ ఉద్యోగి మార్ఫింగ్ ఫొటోల కేసులో సస్పెండ్ అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్క్లు దొంగిలించినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేసి, అతన్ని అరెస్ట్ చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ మోహన్ చెప్పారు.