Crime News: మధ్యప్రదేశ్లో దారుణం.. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండవాలో ఓ మహిళపై నరరూప రాక్షసులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు. తీవ్రంగా హింసించిన దృష్ట్యా ఆమె గర్భాశయం వెలుపలికి వచ్చిందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.