ఏం చేస్తున్నారో అర్థం అవుతోందా?: మంత్రులు, నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్!
పార్టీ అంతర్గత విషయాలను కొందరు మీడియా ఎదుట మాట్లాడడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ రోజు జరిగిన TPCC పీఏసీ మీటింగ్ లో రేవంత్ పార్టీ నేతలకు పలు అంశాలపై క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.