CRIME NEWS: గోదావరిలో ముగ్గురు గల్లంతు.. రెండు డెడ్ బాడీలు లభ్యం
గోదావరి నడిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ప్రవీణ్(15), సూర్యతేజ(12) మృతదేహాలు దొరికాయి. పౌల్కుమార్(15) కోసం గాలింపు చేపట్టారు