అధైర్య పడొద్దు.. అండగా ఉంటా.. తుఫాన్ బాధితులకు చంద్రబాబు భరోసా-PHOTOS

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ విజిట్ నిర్వహించారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో తుఫాన్ బాధితులను, పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలను పరామర్శించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.

New Update
Montha toofan effected areas
Advertisment
తాజా కథనాలు