ఏపీలో కలకలం..పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.!

తిరుపతిలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతడి భార్య వేరే అతనితో సహజీవనం చేస్తోంది. వీరికి సహకరించిన కానిస్టేబుల్ శ్రీనివాసును మణికంఠ వెళ్లి ప్రశ్నించగా దొంగకేసు పెట్టి లోపలేస్తానని బెదిరించాడు. దీంతో, మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు.

New Update
ఏపీలో కలకలం..పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.!

తిరుపతి జిల్లా చంద్రగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన కలకలం సృష్టించింది. విజయవాడకు చెందిన మణికంఠ తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 8 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల అభయ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయవాడ నుంచి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

Also Read: కదిరిలో రెచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు.!

అయితే, మూడు నెలలు క్రితం భర్తతో విభేదించిన భార్య దుర్గా తిరుపతికి చేరుకుంది. భాకరాపేట చెందిన సోను అలియాస్ బాషా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో, మణికంఠ భార్య దుర్గా, బాషా భాకరాపేటలో మకాం పెట్టారు. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరికి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం తెలుసుకున్న భర్త మణికంఠ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీనువాసులను గట్టిగా నిలదీశాడు. అయితే, తప్పును సరిచేయాల్సిన కానిస్టేబుల్.. మణికంఠను బెదిరించినట్లు తెలుస్తోంది. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

Also read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై మంత్రి అప్పలరాజు రియాక్షన్‌ ఇదే.!

మనస్తాపం చెందిన మణికంఠ స్ధానికంగా ఉండే పెట్రోల్ బంక్ నుంచి 5 లీటర్లు తీసుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్ లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పారు. అందుబాటులో 108 అంబులెన్స్ లేకపోవడంతో పశు వైద్య సంచార వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా, కానిస్టేబుల్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పును అరికట్టాల్సిన పోలీసులే ఇలా తప్పు చేయడానికి సహకరిస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

RTV New News APP
RTV New News APP

 RTV News App ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. 
ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - LINK
IOS వినియోగదారులు - LINK

  • Jun 05, 2025 10:43 IST

    Anushka Shetty Vedam: పంజాగుట్ట సర్కిల్‌లో అనుష్క పోస్టర్‌...కొంటే చూపులకు 40 యాక్సిడెంట్లు..

    అనుష్కశెట్టి వేదం సినిమాకు 15 ఏళ్లు నిండాయి. కాగా అనాడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దానివల్ల 40 కి పైగా ప్రమాదాలు జరిగాయని చిత్ర బృందం గుర్తు చేసుకుంది.

    Anushka-shetty-vedam-poster



  • Jun 05, 2025 09:54 IST

    BIG BREAKING: అంబటి రాంబాబుకు బిగ్‌ షాక్.. కేసు నమోదు

    వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. 'వెన్నుపోటు దినం' కార్యక్రమంలో పోలీసులను బెదిరించిన ఘటనపై తాజాగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

    Ambati Rambabu
    Ambati Rambabu

     



  • Jun 05, 2025 09:54 IST

    Israel: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం !

    ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. గాజాపై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    Israel kills nearly 100 people in Gaza, halts humanitarian aid
    Israel kills nearly 100 people in Gaza, halts humanitarian aid

     



  • Jun 05, 2025 09:53 IST

    Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

    నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.

    Road accident



  • Jun 05, 2025 09:52 IST

    Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్‌

    ఇటీవల అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో పాలస్తీన్ మద్దతుదారులు చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దేశ భద్రత దృష్ట్యా 12 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు.

    Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists
    Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists

     



  • Jun 05, 2025 09:52 IST

    Andhra Pradesh: ఏపీకి గుడ్‌న్యూస్.. అమరావతిలో మరో యూనివర్సిటీ

    అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

    law university to Establish Soon in Amaravati under BCI Trust
    law university to Establish Soon in Amaravati under BCI Trust

     



  • Jun 05, 2025 07:03 IST

    Wrong Injection: విషాదం.. ఇంజెక్షన్‌ వికటించి అయిదుగురు మృతి..

    ఒడిశాలో ని కొరాపుట్‌ జిల్లాలో విషాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో ఆరుగురు రోగులు మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లకి ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించడం వల్లే మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాయి.

    Probe underway at Odisha govt hospital after families claim 5 patients died of ‘wrong injection’
    Probe underway at Odisha govt hospital after families claim 5 patients died of ‘wrong injection’

     



  • Jun 05, 2025 07:01 IST

    TG News : తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీ

    రాష్ట్రంలో ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో శిఖా గోయల్‌ను సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు.

    Telangana Police
    Telangana Police

     



Advertisment
Advertisment