BIG BREAKING: వైసీపీ నుంచి ఆ కీలక నేతలు ఔట్!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ను తొలగించింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ను తొలగించింది.
బనకచర్ల ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుచెబుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఇది ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది.
ఏపీలో ఇంటర్మీడియన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 8 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ బాలిక మేనమామ వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు షేక్ మీరావలి గొంతుకోశాడు.
ఏపీలో పదవ తరగతి ఫలితాలు సంచలనం రేపుతున్నాయి. పాసయి, మంచి మార్కులు వచ్చే విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇప్పుడు రీ వాల్యూయేషన్ లో లోపాలు అన్నీ బయటపడుతున్నాయి. దీంతో 5 మంది వాల్యూయేటర్లను విద్యాశాఖ సస్పెండ్ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దేశంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో పాటూ ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వలన ఈ సారి పుష్కలంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురుస్తాయని చెప్పింది.
నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.