Vande Bharat Accident: ఏపీలో పెను ప్రమాదం.. ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఏపీలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మరోసారి ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందే భారత్ రైలు తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.