New Update
ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. గాజాపై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గాజాలో మూడుచోట్ల మానవతా సాయం పంపణీని నిలిపివేశారు. ఈ విషయాన్ని గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ వెల్లడించింది. పంపిణీ కేంద్రాల వద్ద కాల్పులు జరుగుతుండటంతోనే దీన్ని నిలిపివేశామని చెప్పింది.
తాజా కథనాలు