Central Government: ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే ఆరుణకు కేంద్రం కీలక  బాధ్యతలు అప్పగించింది.  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సల్టేటివ్‌ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఎంపీ డీకే అరుణను నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
dk-aruna central govt

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే ఆరుణకు కేంద్రం కీలక  బాధ్యతలు అప్పగించింది.  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సల్టేటివ్‌ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఎంపీ డీకే అరుణను నియమించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ పదవి ద్వారా డీకే ఆరుణ రాష్ట్రంలోని  ఏ గోడౌన్ లోనైనా ఆమె తనిఖీలు చేయవచ్చు. ఆహార ధాన్యాల నాణ్యతను పరిశీలించి అవసరం అయితే ఆమె చర్యలు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కమిటీ ద్వారా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడంలో, పరిష్కార మార్గాలు చూపడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాటిస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.

Also Read :  బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు హార్ట్‌ఎటాక్‌

Also Read :  కుంకుమపువ్వు టీ తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

Central Government Gave Responsibilities To MP DK Aruna 

Also Read :  కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?

Also Read :  ఎంతకు తెగించార్రా..  12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారం !

bjp | telangana | dk-aruna | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | breaking news in telugu | telangana news live updates | telangana-news-updates | telangana news today

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు