Musi River: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మూసీ నది ప్రక్షాళనపై తాజాగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఏడాది మొత్తం మూసీలో నీల్లు ప్రవహించేలా ప్లాన్ చేశామని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్లు కూడా పిలిచామని పేర్కొన్నారు.
మూసీ నది ప్రక్షాళనపై తాజాగా సీఎం రేవంత్ మాట్లాడారు. ఏడాది మొత్తం మూసీలో నీల్లు ప్రవహించేలా ప్లాన్ చేశామని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్లు కూడా పిలిచామని పేర్కొన్నారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్లు పెట్టిన సంతకాలు తెలంగాణ పాలిట మరణ శాసనంగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల నీటి పంపకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురవారం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ కంచుకోట నల్గొండా జిల్లాలో ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిని పక్కన పెట్టడం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పిందే వేదం, చేసేదే శాసనంగా ఉందట.
రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్కు సంబంధించి రూ.713 కోట్లు బుధవారం విడుదల చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అలర్జీ అనే సమస్యపై ప్రజల్లో, వైద్య విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది.
హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పినట్లు సమాచారం.