BREAKING: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా -కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు.
కోర్టు ధిక్కార కేసులో స్పీకర్ను అరెస్ట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందాని చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫిరాయింపు MLAల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై స్పీకర్కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈ ప్రశ్న తలెత్తింది.
హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటుచేసుకుంది. కీర్తి అపార్ట్మెంట్స్ లిఫ్ట్లో ఇరుకొన్ని ఓ ఐదేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ను చదవండి.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది.
గచ్చిబౌలిలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన సౌజన్య (27)కు పెద్దపల్లికి చెందిన బోగ కిరణ్తో 2024 మార్చి 22న పెళ్లి జరిగింది.
హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ వ్యాపారవేత్తలు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల లక్ష్యంగా మారారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని పలు ముఖ్య కేంద్రాల్లో ఐటీ దాడులు విస్తృతంగా కొనసాగుతున్నాయి.