Telangana: భూములు కొనే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్!
భూములు, ఇళ్లు, ప్రాపర్టీలు కొనే మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025 అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.