Nirmal: ఆటో డ్రైవర్ నిజాయతీ.. 16 తులాల బంగారం అప్పగింత
తాజాగా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. నడిరోడ్డుపై దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన డ్యాకుమెంట్స్ ఉన్న బ్యాగును పోగొట్టున్న మహిళకు అప్పగించారు.
తాజాగా ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. నడిరోడ్డుపై దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన డ్యాకుమెంట్స్ ఉన్న బ్యాగును పోగొట్టున్న మహిళకు అప్పగించారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం తనదైన స్టైల్లో ప్రభుత్వ విధానాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆయన మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సంస్థాన్ నారాయణ పూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
హైదరాబాద్లోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు కొద్దీసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న ప్రత్యేకమైన క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేశారు.
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది. రూ. 1,116తో మొదలైన వేల-ంపాట రూ. 35 లక్షలకు వేలం వెళ్ళింది. ఇది గత సంవత్సరం ధర రూ. 30.లక్షలు కంటే రూ. 4.99 లక్షలు ఎక్కువ పలికింది.
హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మరికాసేపట్లో నిమజ్జన కార్యక్రమం కూడా ముగియనుంది. హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే ఖైరతాబాద్ లోని మహా గణపతితో పాటుగా బాలాపూర్ లడ్డూ చాలా ఫేమస్.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు భారీగా భక్తులు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని వెల్లడించారు.
తొమ్మిది రోజుల పాటు ఘనంగా గణపతిని పూజించేటప్పుడు మాత్రమే కాదు.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు మళ్లీ చివరిసారిగా అగరబత్తులు, కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి చేయాలని పండితులు చెబుతున్నారు.