Telangana: SLBC టన్నెల్ పూర్తి చేసి తీరుతాం.. సీఎం రేవంత్
SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. 1983లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధకరమని పేర్కొన్నారు.
SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. 1983లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధకరమని పేర్కొన్నారు.
జూబ్లీ ఉప ఎన్నికపై సైదులు సర్వే తమ రిపోర్టును విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని సైదులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఈ ప్రమాదంలో ఓ తల్లి మరణించగా, తండ్రికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు వారిని బస్సులో నుంచి బయటకు తీశారు.
చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరన్ని దారుణాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 25 మంది చనిపోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గురైన టిప్పర్ లారీ, బస్సుపై చలాన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మృత్యువాత పడిన వారి కుటుంబాలకు, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
నల్గొండ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియారాలు ధర్నాకు దిగింది. నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.