Telangana: అద్దంకి దయాకర్, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు!
సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిలను నియమించింది. అద్దంకి దయాకర్-కరీంనగర్, జగ్గారెడ్డి-హైదరాబాద్, పొన్నం-మెదక్, అడ్లూరి లక్ష్మణ్-వరంగల్, సంపత్ కుమార్ - నల్గొండ, కుసుమకుమార్ - మహబూబ్ నగర్ కు ఇన్ఛార్జిగా నియమించింది.