Maoist Encounter: టీచర్ కొలువు వదిలి ఒకరు..కార్మిక ఉద్యమం నుంచి కారడవిలోకి మరొకరు..మావోయిస్టు నేతల ప్రస్థానమిది...
ఛత్తీస్గఢ్ లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర కమిటీ(సీసీ) సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (రాజుదాదా, వికల్ప్, ఉసెండీ) (63), కడారి సత్యనారాయణ రెడ్డి (కోసాదాదా, గోపన్న, బుచ్చన్న) (67) మృతిచెందిన విషయం తెలిసిందే.