Kamareddy : కామారెడ్డిలో హైటెన్షన్.. ఈటల హౌస్ అరెస్ట్!
కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య నెలకొన్న మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది.
ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు.
కరీంనగర్, నిజామాబాద్ మేయర్ ఎన్నికను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ అనుకున్న ఫలితం దక్కలేదు. రెండింట్లోనూ బీజేపీ అతిపెద్ద పార్లీగా అవతరించింది. అయినప్పటికీ ఇండిపెండెంట్ల మద్దతుతో రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైన కైవసం చేసుకుంటామని ధీమాతో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీలో చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ శిభిరంలో చేరారు. వారితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోనుంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించామని తెలిపారు. ఇప్పటిదాక వెలువడిన ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచామన్నారు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీ ఫలితాల్లో ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే ఆసక్తిగా మారింది. రెండు మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.