Guvvala Balaraju: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గువ్వల బాలరాజు!
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 2025 ఆగస్టు 09వ తేదీన ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. 2025 ఆగస్టు 09వ తేదీన ఆయన అధికారికంగా బీజేపీలో చేరనున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన గురువారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా.. రిజర్వేషన్ సాధనకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేశామన్నారు.
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. ఆ ఫోన్కాల్లో బాలరాజు తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు.
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.
గత కొద్ది రోజులుగా తాను తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సంచలనల ఆరోపణలు చేశారు. కవితపై లిక్కర్ స్కామ్ విచారణ ఆపితే బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతామని కేటీఆర్ అనలేదా అని ప్రశ్నించారు.
మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాజీ, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల, బండి సంజయ్ మధ్య విభేదాలు పరిష్కరించాలని ఆయన కోరారు.