అయ్యో.. మాంసం లేక ఆగిపోయిన వందలాది పెళ్లిళ్లు.. ఎక్కడో తెలుసా ?
జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ జాతీయ రహదారి 44 మూసివేయంతో మాంసం సరఫరా ఆగిపోయింది. దీంతో వందలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి.
జమ్మూకశ్మీర్లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ జాతీయ రహదారి 44 మూసివేయంతో మాంసం సరఫరా ఆగిపోయింది. దీంతో వందలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి.
కోలీవుడ్ స్టార్ నటుడు విశాల్ ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే 'నడిగర్ సంఘం' భవన నిర్మాణం పూర్తైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరో 2 నెలల్లో అది పూర్తవుతుంది. మా పెళ్లి ఆ భవనంలోనే జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు.
ఓ పెళ్లి వేడుకలో ఏకంగా భోజనాన్ని వేలం వేయడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ జంట పెళ్లి వేదికమీదే గొడవ పడి అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి గొడవ చూశాక వీరు కలిసి కాపురం చేస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వివాహ వేదికపై వధూవరుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇన్నాళ్ళు హమాస్, ఇప్పుడు ఇరాన్ తో ఎడతెగని యుద్ధాలు చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లడిన మాటలపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొడుకు పెళ్ళి వాయిదా వేసి త్యాగం చేశానంటూ నెతన్యాహు మాట్లాడ్డమే దీనికి కారణం.
బెంగళూరులో దారుణం జరిగింది. భారత-కెనడియన్ జంట కలల వివాహం విషాదకరంగా మారింది. ఈ జంట తమ పెళ్లి, రిషప్షన్ వేడుక కోసం కలర్ బాంబులతో ఫొటో షూట్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా ఆ బాంబు వధువుపై పేలడంతో ఆమె నడుము భాగం కాలిపోయింది. ఫొటో, వీడియో వైరలవుతున్నాయి.
ఓ సీఆర్పీఎఫ్ జవాను పాకిస్థానీ మహిళను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు. వీసా గడువు ముగిసిన కూడా ఆమెను ఇక్కడే ఉంచాడు. దీంతో CRPF ..ఆ జవాన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
పెళ్లీడుకొచ్చిన అమ్మాయి లేచిపోయిందంటే దానికో అర్థం ఉంటుంది. కానీ బిడ్డకు పెళ్లిచేయాల్సిన తల్లి కాబోయే అల్లుడితో లేచిపోతే ఎలా ఉంటుంది. వినడానికే అసహ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడివే ట్రెండ్ అవుతున్నాయి. మరో అత్త అల్లునితో జంప్ అయింది.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రముఖ గాయని, డ్యాన్సర్ అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ను గురువారం పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.