UP Crime : ఘోరం: పసి పిల్లల్ని చంపి.. ప్రియుడితో హనీమూన్కి వెళ్లింది!
ప్రియుడితో కలిసి హనీమూన్కి వెళ్లేందుకు ఓ వివాహిత తన ఇద్దరు పిల్లల్ని చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్కలి గ్రామంలో 24 ఏళ్ల ముస్కాన్ అనే మహిళ తన ప్రేమికుడితో హనీమూన్కి వెళ్లేందుకు తన ఇద్దరు పిల్లలహత్య చేసింది.