Ayodhya : అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తాం.. డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్స్!
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు వచ్చింది. రామమందిరాన్ని పేల్చేస్తామంటూ ఏకంగా డిప్యూటీ కలెక్టర్లకు ఈమెయిల్స్ కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పీఎస్లో కేసు నమోదు అయింది.