TG News: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!
తెలంగాణలో ఒక్కసారిగా వాతావరం చల్లబడింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కూడన్పల్లి సమీపంలో ఇద్దరు వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు.