Trump: విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలి.. ట్రంప్ యూటర్న్
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలు చేయడంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ నెల 18న మొదలైన ఈ సైనిక విన్యాసాలు 11 రోజుల పాటూ కొనసాగనున్నాయి.
దక్షిణ కొరియాలో ఆసక్తికర ఘటన జరిగింది. భార్య విడాకులు ఇచ్చిందనే కోపంతో ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ రైలుకే నిప్పటించాడు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో మరో బోగిలోకి పరిగెత్తారు.
ప్రపంచంలో మరో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఉత్తర కొరియా గురువారం తమ దేశంపై 10 మిస్సైల్స్ ప్రయోగించిందని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లతో విరుచుకు పడిందని ఆ దేశ సైన్యం తెలిపింది.
దక్షిణ కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో ప్రచారం కోసం ఏర్పాటు చేసిన భారీ లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధించింది. ఇరువర్గాల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ కొరియా స్పష్టం చేసింది.
విద్యార్థులు, ఉద్యోగులను అమెరికా వెళ్లిపోమని చెబుతుండగా.. మరోవైపు దక్షిణ కొరియా రమ్మని పిలుస్తోంది.టాప్ టైర్ వీసాలను అందుబాటులోకి తెచ్చి.. మూడేళ్లకే అక్కడున్న విదేశీయులకు శాశ్వత నివాసం హోదాను కల్పించబోతుంది.
సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది.మంటల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 19 మంది మృతి చెందారు. అంతేకాక ..శతాబ్ధాల నాటి బౌద్ధ దేవాలయం కూడా ధ్వంసమైంది.
దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కూలిన వీడియో వైరల్గా మారింది. ఫిబ్రవరి 25న చియోనాన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. శిథిలాల కింద్ర 10 మంది చిక్కుకోగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.