అసలేం జరిగిందీ..నేనెక్కడున్నాను...జెజు ఫ్లైట్ మృత్యుంజయుడు
దక్షిణ కొరియా జెజు విమాన ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న ఇద్దరు తప్ప అందరూ చనిపోయారు. వీరిలో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషడు లీ. ఇప్పుడు ఇతనికి రెండు రోజుల తరవాత మాట్లాడగలుగుతున్నారు. అసలేం జరిగింది, నేనెక్కడున్నాను అంటూ డాక్టర్లను ప్రశ్నలు అడుగుతున్నారు.