NCERT: స్కూల్ సిలబస్లో భారీ మార్పులు.. ఆ రాజుల చరిత్ర మాయం!
స్కూల్ సిలబస్లో NCERT భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 7వ తరగతి సోషల్ స్టడీస్ నుంచి మొఘల్, ఢిల్లీ సుల్తానుల చరిత్రను తొలగించింది. వాటికి బదులు మగధ, మౌర్యులు, తవాహనులు, శుంగలు వంటి ప్రాచీన చరిత్రలను చేర్చింది. 12 తీర్థయాత్రల ప్రత్యేకతలున్నాయి.