కూలిన స్కూల్ బిల్డింగ్ పై కప్పు 5 గురు చిన్నారులకు..| Medhak school building roof collapsed |RTV
మూతబడిన 196 ప్రభుత్వ పాఠశాలలు? | Govt. Schools | Government Schools in Telangana are set to be closed due to the non attendance of the students | RTV
125 స్కూల్స్ లో బాత్రూమ్స్ లేక.. రాకేష్ భావోద్వేగం |Rakesh Reddy | Armool BJP MLA Paidi Rakesh Reddy becomes emotional about inferior and remote facilities for Girs in Telangana Schools | RTV
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో పనిచేసే హడ్మాస్టర్ను తోటీ ఉపాధ్యాయులే ప్లాన్ చేసి హత్య చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సరదాగా స్కూల్ గేట్తో ఊగి ఆడుతుండగా అది ఊడిపడి ఏడేళ్ల బాలుడు కోల్పోయిన విషాద ఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది. గేట్ తుప్పు పట్టడంతో ఒక్కసారిగా ఊడిపడటంతో ఊపిరి ఆడక అజయ్ అనే విద్యార్థి అక్కడిక్కడే మరణించాడు.
సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో చిన్నారులు తో పాటు 20 మంది మృతి చెందారు. అదే రోజు రాత్రి జరిగిన మరో దాడిలో నుసిరత్లోని ఇద్దరు మహిళలు చనిపోయారు.
అమెరికాలోని జార్జియాలో ఒక స్కూల్లో ఒక దుండుగుడు కాల్పులు జరిపాడు. ఇందులో నలుగురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడికి కేవలం 14 ఏళ్ళు.
యూపీలోని బారాబంకి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలలో జరిగే ప్రార్థనకు హాజరయ్యేందుకు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థుల్లో ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు.