Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బరేలీ-హరిద్వార్ నేషనల్ హైవేపై వేగంగా వస్తున్న SUV కారు, ప్యాసింజర్లతో వస్తున్న టెంపోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.