/rtv/media/media_files/2025/11/13/acci-2025-11-13-21-07-19.jpg)
Seven killed, several injured in major accident in Pune’s Navale Bridge area in Maharashtra
ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర(maharashtra) లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. గురువారం సాయంత్రం పుణె-బెంగళూరు హైవే నవలే బ్రిడ్జి సమీపంలో సెల్ఫీ పాయింట్ ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్ అదుపు తప్పడంతో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టింది.
Navale Bridge Horror: Passengers Feared Stuck As Car Caught Between Two Burning Trucks pic.twitter.com/lDPgnH39pJ
— Momentum News (@kshubhamjourno) November 13, 2025
Also Read: అయ్యో పాపం.. లిఫ్ట్ గుంతలో పడి వృద్ధుడు మృతి
Road Accident In Pune
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరుకు పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Pune famous accident bridge Navle bridge accident #Pune#Navalepic.twitter.com/whuOPcvGAX
— सुदर्शन कणसे 🇮🇳 (@SudarshanKanse) November 13, 2025
Also Read : భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్లెక్కిన భర్త!
Follow Us