మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్ నారాయణగఢ్ పోలీస్స్టేషన్ పరిధి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్తోపాటు వ్యాన్లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు అంతరి మాతాజీ దర్శానికి వెళ్తున్నారు.