రైస్ మళ్లీ వేడి చేసి తింటున్నారా?
రైస్ను మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడం, బ్యాక్టీరియా ఏర్పడటం వంటివి జరుగుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
రైస్ను మళ్లీ వేడి చేసి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడం, బ్యాక్టీరియా ఏర్పడటం వంటివి జరుగుతాయని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్
రానున్న వర్షాకాలన్ని దృష్టిలోపెట్టుకుని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవ్వనున్న 3 నెలల ఆహారపదార్థాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని సూచించింది.
పాలన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పాలు, రైస్ కలిసిన ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి12 వంటి పోషకాలు ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల బలోపేతం చేయటంలో సహాయపడతాయి.
అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల తిన్న వెంటనే గ్లూకోజ్గా మారి రక్తంలోకి వెళ్తుంది. సిరిధాన్యాలు. రాగులు, జొన్నలు, కొర్రలు, సామలుల్లో ఉన్న ఫైబర్ షుగర్ లెవల్స్ సమస్యను తగ్గిస్తుంది. ఇవి రక్తంలో షుగర్ను వేగంగా పెరగనీయవు.
పహల్గామ్ దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత ఎగుమతులను కూడా ఆపేసింది. దీంతో ఇండియాలో బాస్మతీ రైస్, మందుల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అలాగే పాక్లో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న సన్నబియ్యం పంపిణీపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యాన్ని సరఫరా చేస్తోందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరలవుతున్నాయి.
బియ్యం వండిన నీటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు మొక్కలను తెగుళ్ల నుండి రక్షిస్తాయి. కొన్ని ఇనుప వస్తువులు, కత్తులు, కత్తెరలు, తేమతో తుప్పు పడతాయి. బియ్యాన్ని క్రమం తప్పకుండా మార్చడం మర్చిపోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
అన్నం ఎప్పుడు తినాలనే దాని గురించి నియమాలు విధించడం వల్ల అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అన్నం తినడానికి సరైన సమయం లేదు. పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా అన్నం తినవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు అన్నం తినేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.