ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం తొలిబోనం-PHOTOS
హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు-2025 వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్ హౌజ్ చౌరస్తాలో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ ప్రభుత్వం తరఫున తొలిబోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.