ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం తొలిబోనం-PHOTOS

హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు-2025 వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్ హౌజ్ చౌరస్తాలో శ్రీశ్రీశ్రీ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ ప్రభుత్వం తరఫున తొలిబోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.

New Update
Hyderabad Hyderabad Bonalu Photos
Advertisment
Advertisment
తాజా కథనాలు