Italy: లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్.. నిరసనలతో అట్టుడుకుతున్న ఇటలీ
పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి.
పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి.
సింగిల్గా ట్రావెల్ చేయడానికి స్పెయిన్, గ్రీస్, ఇటలీ, న్యూజిలాండ్, పోర్చుగల్, ఆస్ట్రేలియా, థాయిలాండ్ దేశాలివే. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
విదేశాలకు వెళ్తే టూరిస్టులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడాల్సి వస్తోంది. తాజాగా ఇటలీ ప్రభుత్వం తమ దేశానికి వచ్చే పర్యాటకుల కోసం కచ్చితంగా పలు నిబంధనలు పాటించాలని తేల్చిచెప్పింది. లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని పేర్కొంది
గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కాండోర్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఈ విమానంలో 273 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్లో మంటలు రావడంతో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఇటలీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా విమానం ఇంజిన్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. మిలాన్ బెర్గామో అనే ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు సూసైడ్ చేసుకునేందుకే ఇలా చేశాడా ? లేదా ఇంకేమైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా పర్యటనలో భాగంగా జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి.. మానవత్వంపై జరిగిన దాడి. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి. దీన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
అల్బేనియా రాజధాని టిరానాలో జరుగుతున్న ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సులో ఆ దేశాధినేత ఇటలీ ప్రధానికి పలికిన స్వాగతం అందరినీ ఆకట్టుకుంది. ఒక దేశాధినేత అనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన స్వాగతం పలికిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత్,పాక్ యద్ధం నేపథ్యంలో పాక్ కు మరో షాక్ తగిలింది. పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన దాడిని జీ 7 దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాకిస్థాన్ తీరును తప్పు పట్టడంతో పాటు యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని జీ7 దేశాలు సూచించాయి.