Moon: చంద్రుడి పై భారీ గుహ..ఇక నుంచి వ్యోమగాములు..!
చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
యూరప్ లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం ఒక్కసారిగా బద్దలైయ్యింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాలపై బూడిద వ్యాపించింది.
అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం
జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీను కూడా మీట్ అయ్యారు. ఇందులో రష్యాతో జరుగుతున్న యుద్ధంపై కీలక చర్చలు చేసినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటలీలో జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ భలే వింతగా ప్రవర్తించారు.జీ7 సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కరే మరో వైపు వెళ్లిపోయారు.
ఇటలీలో జీ7 సమ్మిట్ జరుగుతోంది. జూన్ 13, 14 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచాధినేతలు ఇటలీకి చేరుకున్నారు. వీరందరినీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గ్లోబల్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ బయలుదేరారు.మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీకి ఇదే మొదటి విదేశీ పర్యటన. జీ7 చర్చల్లో భాగంగా కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా, గ్లోబల్ సౌత్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.
సరోగసి ద్వారా గర్భాశయాన్ని అద్దెకు తీసుకొని పిల్లల్ని కనడాన్ని ఇప్పటికీ కూడా నేను అవమానవీయంగానే భావిస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. ఈ సరోగసి విధానాన్ని అంతర్జాతీయ నేరంగా మర్చే బిల్లుకు కూడా తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
ఇటలీ ప్రధానమంత్రి మెలోని డీప్ ఫేక్ కేసులో తనకు లక్ష యూరోలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించిన ఇద్దరు తండ్రీకొడుకులను ఇటలీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారే తనకు జరిమానా కట్టాల్సిందేనని మెలోనీ అంటున్నారు.