PBKS vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సీఎస్కే జట్టు ఓడిపోవడంతో హీరోయిన్ శృతి హాసన్ ఏడ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IPLలో మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 19న LSGతో జైపూర్లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఉద్దేశపూర్వకంగానే ఓడిందంటూ RCA అడ్ హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఐపీఎల్ కార్యరూపం దాల్చడంలో శరద్ పవార్ పాత్ర ఎంతో ఉందని ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ అన్నారు. ఈ ఆటను గ్లోబల్ ఐకాన్గా నిలిపిన ఆ నేతను మర్చిపోవద్దని చెప్పారు. ఐపీఎల్ రూపకల్పనలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు.
వాంఖడే వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ రెండు మార్పులు చేసింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ మళ్లీ తిరిగి వచ్చారు.
రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ విధ్వంసం సృష్టించాడు. మొదటి ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్గా వచ్చిన ప్రియాంశ్, ఇతను ఔట్ అయిన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ను పెవిలియన్ చేర్చాడు.
శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ కేకేఆర్తో జరిగిన మ్యాచ్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. అయితే ఐపీఎల్ కోసం తన హనీమూన్ను క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాడు. కానీ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లోొ ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్తో తనకున్న అనుబంధంపై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెరీర్ మొదలైనప్పటినుంచి చాలా మార్పులు చోటుచేసుకున్నాయన్నాడు. అయితే పాత్రలు మారుతున్నా తన మైండ్సెట్ మాత్రం అసలే మారలేదన్నాడు.