Virat Kohli : కోహ్లీ సంచలన నిర్ణయం!.. RCBకి గుడ్బై - షాక్ లో ఫ్యాన్స్
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. IPLలో RCB ఫ్రాంఛైజీతో తన కమర్షియల్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించడానికి నిరాకరించడని సమాచారం. దీంతో RCBకి గుడ్బై చెప్పి, IPL నుంచి రిటైర్ అవుతాడేమోనని అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
Breaking: కొత్త జీఎస్టీతో భారీగాపెరగనున్న ఐపీఎల్ టికెట్ రేట్లు
జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. నాలుగు శ్లాబులను రెండుగా కుదించింది. విలాసవంతమైన వాటికి 40 శాతం పన్ను విభాగంలో ఉంచింది. దీని కారణంగా ఐపీఎల్ టికెట్ల రేట్లు పెరగనున్నాయి.
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు!
ఆర్సీబీ విజయోత్సవ పరేడ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అందించినట్లు ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
Punjab VS RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్లో ఆర్సీబీతో తలపడనుంది.
Vaibhav Suryavanshi: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కలిసిన ప్రధాని మోదీ
బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ పాట్నా విమానాశ్రయంలో 14ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని కలిశారు. వైభవ్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రధాని తన X అకౌంట్లో పోస్టు చేశారు. వైభవ్ IPLలో 35 బంతుల్లో సెంచరీ కొట్టి సత్తా చాటిన విషయం తెలిసిందే.
Punjab vs RCB: చేతులెత్తేసిన పంజాబ్.. ఫైనల్కి RCB !
ఐపీఎల్ క్వాలిఫయర్1 లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 101 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది. ఒక్క బ్యాటర్ కూడా 30 కి పైగా పరుగులు చేయలేకపోయాడు.
RCB VS PBKS: ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు? క్వాలిఫయర్ 1లో ఈరోజు పంజాబ్ × బెంగళూరు
ఐపీఎల్ 18లో లీగ్ దశ ముగిసింది. నాలుగు టీమ్ లు క్వాలిఫయర్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఇక అసలు సమరం మొదలైంది. ఈరోజు క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో బెంగళూరు, పంజాబ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్స్ కు వెళతారు.
Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న మరో రెండు రికార్డులు.. ఈ సీజన్లోనే బద్దలు కొట్టేస్తాడు!
విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంకో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలుస్తాడు. మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక అర్ధశతకాలు చేసిన బ్యాటర్గా అవతరిస్తాడు.
/rtv/media/media_files/2025/12/17/aman-rao-perala-from-karimnagar-selected-for-ipl-2025-12-17-18-47-39.jpg)
/rtv/media/media_files/2025/10/15/kohli-will-quit-with-rcb-ipl-2025-10-15-20-05-36.jpg)
/rtv/media/media_files/2024/11/24/AfgkTrsl1EA6iAo6w4fD.jpg)
/rtv/media/media_files/2025/08/30/rcb-2025-08-30-12-31-39.jpg)
/rtv/media/media_files/2025/06/01/Ehp5m9qemFXAKJGP5wpU.jpg)
/rtv/media/media_files/2025/05/30/9sSKgVEBsv1YicTK5dgs.jpg)
/rtv/media/media_files/2025/05/29/vQ9umAQwoeMBSZFqLRx8.jpg)
/rtv/media/media_files/2025/05/29/cSKBMCLsC371UlXmPeDi.jpg)
/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)