/rtv/media/media_files/2025/06/01/Ehp5m9qemFXAKJGP5wpU.jpg)
Punjab VS Mumbai
ఐపీఎల్ 2025లో భాగంగా క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్పై పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్స్లో ఆర్సీబీతో తలపడనుంది. క్వాలిఫయర్ 1లో పంజాబ్.. ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఫైనల్కు వెళ్లేందుకు మంబై ఇండియన్స్, పంజాబ్ ఈరోజు తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరీ ఆర్సీబీతో ఫైనల్లో ఆడే జట్టు ఏదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
ముంబై జట్టు
రోహిత్, బెయిర్ స్టో, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్య, శాంట్నర్, టాప్లే, రాజ్ భవ, బుమ్రా, బౌల్ట్
పంజాబ్
ప్రియాన్ ఆర్య, ప్రభ్సమ్రాన్ సింగ్, ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్ సింగ్, స్థాయినిస్, చాహల్, అజ్మతుల్ల, వైశాఖ్, అర్ష్ దీప్
telugu-news | rtv-news | ipl