పాస్లు అమ్ముకుంటున్నారు.. హెచ్సీఏ మాజీ కార్యదర్శి ఫిర్యాదు
సన్రైజర్స్ హైదరాబాద్ హెచ్సీఏకు ఇస్తున్న ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాస్లు అమ్ముతున్నారని హెచ్సీఏ మాజీ కార్యదర్శి శేష్నారాయణ ఆరోపించారు. ఈ క్రమంలో జనరల్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి శేష్నారాయణ బహిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.