/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఐడీకి ఫిర్యాదు చేసింది. HCA అధికారులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. హెచ్సీఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించారు. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోరింది.
Also Read : Big shock for Maoists : మావోయిస్టులకు మరో బిగ్ షాక్...జన నాట్యమండలి ఫౌండర్ సంజీవ్ లొంగుబాటు
Telangana Cricket Association Files Case On KTR And Kavitha
Telangana cricket association files complaint with CID seeking action against KTR and Kavitha & other members
— Naveena (@TheNaveena) July 17, 2025
“ K. Kavitha MLC and KT Rama Rao MLA have been influencing and running the show at HCA from behind the scenes ever since the Telangana State
The IPL tickets sales… pic.twitter.com/dSHOeVB6gd
Also Read : బీహార్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. పెరోల్ ఖైదీ మృతి
Also Read : చియా విత్తనాల నీరుతో బరువుకు చెక్.. ఈ సులభమైన మార్గాలను పాటించండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కవిత, కేటీఆర్ హెచ్సిఎలో షోను తెరవెనుక నుండి ప్రభావితం చేస్తూ నడిపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపిఎల్ టిక్కెట్ల అమ్మకాల కాంట్రాక్టును కేటీఆర్ బ్రోథీన్లా రాజ్ పాకాల కంపెనీలకు eventsnow.com, MeraEvent.com కు ఇచ్చారని HCA తెలిపింది. ఐపిఎల్ మ్యాచ్ల సమయంలో ఆహార ఒప్పందం వంటి అనేక ఇతర విక్రేతలను ఇద్దరి బంధువు అయిన సురభి క్యాటరర్స్కు ఇచ్చారు. కవిత, కేటీఆర్, జగన్ మోహన్ రావు దగ్గరి బంధువులు, ట్రావెల్స్ కాంట్రాక్ట్, హోటల్ బుకింగ్లు మొదలైన వాటిని కూడా ఒకే బ్యాచ్ వ్యక్తులు నిర్వహించారని ఆరోపణలు వస్తున్నాయి.
AlsoRead : పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
HCA Ticket Issue | latest-telugu-news