ట్రంప్ని పొగడ్తలతో ముంచెత్తిన మోదీ.. ఎందుకంటే?
ఇజ్రాయిల్ గాజా మధ్య రెండేళ్లుగా జరుగుతున్న యుద్ధం చివరి దశకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ నుంచి సానుకూల సంకేతాలు రావడాన్ని భారత ప్రధాని మోదీ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు.