Zakia Jafri : రెండు దశాబ్ధాల న్యాయపోరాటం....పోరాడి ఓడిన జకియా జాఫ్రి
2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి చనిపోయారు. ఆమె తన భర్తతో పాటు 69 మంది మృతి వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ ఆమెకు న్యాయం దక్కలేదు.