Google LayOffs: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.
గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వందలాది మందికి లేఆఫ్స్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్స్, క్రోమ్ బ్రౌజర్ విభాగాల్లో పని చేస్తున్న వందల మంది ఉద్యోగులపై వేటు విధించినట్లు తెలుస్తోంది.
గూగుల్ మరో అద్భుతం సృష్టించింది. గూగుల్ మ్యాప్స్లో టైమ్ ట్రావెల్ ఫీచర్ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా గతంలో నగరాలు, ట్రాఫిక్, రవాణా సౌకర్యాలు, వీధులు, కొండలు, నదులు, చెరువులు అనేవి ఎలా ఉండేవో పాత చిత్రాల ద్వారా చూడవచ్చు.
గూగుల్ లో పని చేసే ఉద్యోగులు జీతాల పెంపు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
మీరు ఇతరులతో మాట్లాడిన సంభాషణను ఫోన్లోని గూగుల్ రిసీవ్ చేసుకుంటుంది. గూగుల్ అకౌంట్ సైన్ఇన్ టైంలో తెలియకుండానే మైక్రోఫోన్కు పర్మిషన్ ఇస్తారు. దీని వల్ల వర్సనల్ డేటా ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్ని సెట్టింగ్స్తో ఆడియో యాక్సిస్ను ఆపొచ్చు.
గూగుల్ చాలా మందికి వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. 18 ఏళ్ల ఒక అమ్మాయి ఓ బిడ్డను కనాలనుకుంది. దీన్ని సాధించడానికి ఆమె ఉచిత స్పెర్మ్ దాత కోసం గూగుల్ లో శోధించి గర్భవతి అయింది. ఆమెకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
ప్లే స్టోర్ నుంచి 331 అప్లికేషన్లను డిలెట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. యూజర్లు డేటా దొంగలిస్తూ వారిపై సైబర్ దాడులు చేస్తున్నట్లు గూగుల్ నివేదికలు చెబుతున్నాయి. ఆ 331 యాప్లు ఇప్పటివరకూ 60 మిలియన్లకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు.
గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్ఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీడిస్కౌంట్ అందిస్తోంది. దీని 8GB/128GB వేరియంట్ను రూ. 52,999కి బదులుగా డిస్కౌంట్తో రూ.37,999కి కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లను కలుపుకుని మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి ఉద్యోగ కోతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.కొన్ని కంపెనీలు అయితే ఏకంగా బౌన్సర్లను పెట్టి మరి ఉద్యోగులను గెంటేస్తున్నాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో..
విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు గేమ్ ఛేంజర్గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్ప్లాంట్ రాబోతుందని వెల్లడించారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు.