ఓనర్ కి హార్ట్ ఎటాక్.. కుక్క నోటితో ఏం చేసిందంటే.. ! | Madhunagar Dog Attack Incident | RTV
నేను పెంచుకుంటున్న పెట్ డాగ్ తప్పిపోయింది. ఎవరైనా వెతికి పెడితే వారికి రూ.10వేల బహుమతి ఇస్తాను అని నూజివీడు మండలంలోని రామన్న గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తెలిపాడు. ఈ మేరకు పోస్టర్లను రోడ్లపై అతికించాడు. ఇప్పుడు అవి వైరల్గా మారాయి.
బెంగళూర్కు చెందిన ఓ శునక ప్రియుడికి ED బిగ్ షాక్ ఇచ్చింది. ‘కడబాంబ్ ఒకామి’ పేరుగల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొన్నానంటూ సతీశ్ ప్రచారం చేశాడు. దీంతో ఖరీదైన డాగ్ ఆధారాలు చూపించాలంటూ ఈడీ నోటీసులూ జారీ చేసింది.
ప్రేమగా పెంచుకున్నందకు ఓ కుక్క యాజమాని ప్రాణం తీసిన ఘటన కాన్పూర్లో జరిగింది. ఇంటి ఆవరణంలో ఉన్న యజమానిపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ముఖం, కడుపుపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాబిస్ అనేది ఒక తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. కుక్క తన గోళ్లతో గాయపరిచినా రేబిస్ వస్తుంది. రాబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి సంక్రమించే ప్రమాదం తగ్గుతుంది. జంతువులలో రేబిస్ వైరస్ లక్షణాలు రెండు వారాల్లోనే కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఓ కుక్కను కారు ఢీకొనడంతో.. దానిపై అది ప్రతీకారం తీర్చుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ పూర్తి ఆర్టికల్ను చదవాల్సిందే.
కుక్కలపై లైంగిక దాడి చేసి వాటి చంపిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 249 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిటన్కు చెందిన ఆడమ్ కుక్కల పై అత్యాచారం చేసి చంపుతున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీని పై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
ఓ మహిళ తన పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. సరితా సల్దాన్హా అనే మహిళ తన పెంపుడు కుక్కకు గోల్డ్ చైన్ ను పుట్టినరోజు కానుకగా బహుకరించింది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కర్ణాటకలోని బళ్లారి సొరనూర్ లో చిరుత కదలికల దృశ్యాలను ఓ పెంపుడు కుక్క పట్టించింది.స్థానిక వ్యక్తి పొలంలోని మేకల ఫాం వద్ద ఉండే కుక్కపై చిరుతదాడికి యత్నించటంతో ఆ కుక్క యజమాని ఇంటి వద్దకు పరుగుతీసింది.కుక్క రావటం చూసి సీసీటీవి చెక్ చేసిన ఆయనకు చిరుత దృశ్యాలు కనిపించాయి.