మా దేశం వైపు కన్నెత్తి చూస్తే.. ! | Madhavi Latha Emotional Comments On India Pak War | RTV
కడపకు చెందిన ఆర్మీ ఉద్యోగి బైరెడ్డి నాగార్జునరెడ్డి అదృశ్యమయ్యారు. సెలవులపై ఇంటికొచ్చి ఏప్రిల్ 1న తిరిగి విధులకు వెళ్తున్నట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లకపోవడంతో అధికారులు ఆయన తండ్రికి ఫోన్చేసి చెప్పారు. వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఉలిక్కిపడిన పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ తో తనను తాను ప్రపంచానికి బలంగా చూపించాలనుకుంటోంది. బున్యాన్ ఉల్ మర్సూస్ అంటే ఏంటి..పాక్ ఈ పేరే ఎందుకు ..వివరాలు కింది పోస్ట్ లో..
దేశ రక్షణలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులో పనిచేస్తున్న ఆర్మీతో పాటు రక్షణ సిబ్బందికి రాష్ట్రంలోని పంచాయతీల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.