Warangal: రిమాండ్ లో ఉన్న మహిళా ఖైదీ అనుమానస్పద మృతి
నర్సంనగర్ ప్రాంతానికి చెందిన పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురైంది.