Ap High Court: హైకోర్టు సంచలన తీర్పు.. సీఐడీకి పరకామణి కేసు!
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
తిరుమల పరకామణి కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు సీఐడీకి అప్పగించింది. అయితే పరకామణి కేసులో టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఆర్మీ అధికారినని నమ్మించి ఓ డెలివరీ బాయ్ వైద్యురాలిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న యువతిపై డెలివరీ భాయ్ ఆరవ్ లైంగికదాడి చేశాడు.
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా అద్భుతమైన ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 31న తన లైనప్లో ఉన్న మరొక మొబైల్ Moto X70 Air ను చైనాలో లాంచ్ చేయనుంది.
విదేశీ యూట్యూబర్పై భారతీయులు పేడ చల్లి, పూర్తిగా అందులో ముంచారు. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒక సంప్రదాయమైన పండుగను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.
మోషన్ ఫ్రీగా లేకపోవటంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఉడికిన ఆహారాలు ఎక్కువగా తీనకుంటా ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా పండ్లను తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, దానిమ్మ, బత్తాయి, కమల వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
తన ఫొటోలను మార్ఫింగ్ చేసి AI ద్వారా అశ్లీల డీప్ఫేక్ వీడియోలు సృష్టించడంపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఈ వీడియోలపై HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా మనుషులు రాక్షసులుగా మారుతున్నారు. రైస్మిల్లులో పనిచేయడానికి వచ్చిన బీహార్ కార్మికులు ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్నూలులోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోరబస్సు ప్రమాదాన్ని మరువక ముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంటైనర్ వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. చిన్నటేకూరు చెట్ల మల్లాపురం మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కార్తీక మాసంలోనే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో తన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ మాసంలో చేసే ప్రతి మంచి పని అపారమైన ఫలాలను ఇస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ నెలలో నదీ జలాల్లో కొలువై ఉంటారని పండితులు చెబుతారు.