Khammam : తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా విలపించింది ఓ అక్క. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో వ్యవసాయ కుటుంబానికి
విగతజీవిగా మారిన తన తమ్ముడికి చితిపైనే రాఖీ కడుతూ గుండెలవిసేలా విలపించింది ఓ అక్క. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలంలోని కిష్టాపురంలో వ్యవసాయ కుటుంబానికి
రోజువారీగా తీసుకునే అనేక ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఇది కేవలం గ్యాస్, అసిడిటీ వంటి సాధారణ సమస్యలకు మాత్రమే పరిమితం కాకుండా.. దీర్ఘకాలంలో స్థూలకాయం, రక్తహీనత, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తుంది.
గురువారం హైదరాబాద్లో కురుసిన వర్షానికి హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది.
నేడు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లో పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విజయవాడ హోల్ సేల్ మార్కెట్ లో బంతిపూల ధర కేజీ రూ. 300, గూలబీ రూ. 600, చామంతి కేజీ రూ. 600 పలికింది.
భారత్, రష్యా వాణిజ్య సంబంధాలు...కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై కత్తి కట్టారు. సుంకాలను బాదేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశాల మధ్య సంబంధం మరింత బలపరుచుకునే దిశగా పుతిన్ ను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిశారు.
అయ్యయ్యో ట్రంప్ ఎంత పని చేశావు అని తలపట్టుకుంటున్నారు బంగారం ప్రియులు. అసలే శ్రావణ మాసం దానికి తోడు పసిడి ధరలు కొండెక్కి కూర్చోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ టారీఫ్ ల ఎఫెక్ట్ తో బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు ఒకటొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నమ్రతకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వీటిలో 8 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు.
భారత్లో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. వినియోగదారుల నుంచి దీనిపై యూపీఐ సంస్థలకు పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.