TGPSC: గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. TGPSC కీలక ప్రకటన!
గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
గ్రూప్-2 ఉద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు18న నియామకపత్రాలు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఉద్యోగాల కోసం తంటాలు పడుతున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న హుజూర్నగర్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
ఇప్పుడు లండన్లో కొత్త AI స్టూడియోను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియో అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే కొత్తగా 5 వేల నియామకాలను చేపట్టనుంది.
ఫ్రెషరల్ గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న వారికి Software Development Engineer, డేటా అనలిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ / డెవ్ఆప్స్ ఇంజనీర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విశ్లేషకుడు, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ను తీసుకొచ్చింది. ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50తో అప్లై చేసుకోవచ్చు.
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్థులకు వృత్తి అనుభవం పొందే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు US కాంగ్రెస్లో బిల్లు ప్రతిపాదించింది. వేలాది మంది భారతీయ విద్యార్థులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇటీవల 80 వేల మందికి పైగా ఉద్యోగులకు తీసి వేసిన విషయం తెలిసిందే. అయితే నైపుణ్యాలు లేని, కంపెనీకి వారి ఉపయోగం లేని వారిని తీసేసింది. కొందరు కొన్నేళ్ల నుంచి కంపెనీలో ఉంటే వారికి రెండేళ్ల జీతం ఇచ్చి మరి తొలగిస్తున్నారు.
ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉంటుంది.
నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR) అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 898 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2025 అక్టోబర్ 3 ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థలు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.