Summer Holidays 2025: ఈ విద్యాసంస్థల విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పెంపు
ఏపీలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలకు మే 5 నుంచి సెలవులు మొదలయ్యాయి.ఈ క్రమంలో వీరికి జూన్ 30వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే కేవలం విద్యార్ధులకు మాత్రమే కాకుండా ట్రిపుల్ ఐటీ సిబ్బందికి కూడా సెలవులు ఇచ్చారు.