క్రైం TG Crime: పసిగుడ్డును చంపేసిన కసాయి తల్లి.. గొంతు నులిమి, నీటి గుంతలో పడేసి! నాగర్కర్నూల్ చెన్నంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఎల్లమ్మ అనే మహిళకు తన ఏడేళ్ల కూతురిని గొంతులు నులిమి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని నీటి మడుగులో పడేసింది. కూతురిని మాత్రమే కాదు గతంలో ఎల్లమ్మ తన భర్తను కూడా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. By Archana 21 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్నగర్లో భారీగా వర్షాలు పడతాయి. By Kusuma 20 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదన్నారు. By Madhukar Vydhyula 19 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ప్రారంభించిన సీఎం.. 2.30 లక్షల రైతులకు పోడుపట్టాలు మంజూరు! 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాగర్కర్నూల్ జిల్లా మాచారంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు పోడుపట్టాలు మంజూరు చేశారు. దీనికోసం రూ.600 కోట్లు ఖర్చుచేయనున్నారు. By srinivas 19 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: భీమానదిలో విషాదం..మొసలి దాడిలో రైతు గల్లంతు నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని కుసుమర్తిలో రైతు తిప్పణ్ణ(50) భీమా నదిలో గల్లంతు అయ్యాడు. పొలానికి నీరు రావడం లేదని గుర్తించి నదిలోకి దిగానే మొసలి ఆకస్మాత్తుగా దాడి చేసి నదిలోకి లాక్కెళ్లింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By Vijaya Nimma 18 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Miss World 2025 : పాలమూరుకు అందాల భామలు.. పిల్లలమర్రి వద్ద సందడి ప్రపంచ సుందరీమణుల పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన అందాల భామలు శుక్రవారం పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని సందర్శిస్తారు. ఆ ప్రదేశంలో కలియతిరుగుతూ రెండు గంటలపాటు సందడి చేస్తారు. By Madhukar Vydhyula 16 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SARASWATI PUSHKARALU 2025: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్, మంత్రులు-PHOTOS సరస్వతి పుష్కర మహోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి పుణ్యస్నానం ఆచరించారు. By Nikhil 15 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suicide : ప్రియుడితో వెళ్లిపోయిన వధువు.. వరుడి తండ్రి ఆత్మహత్య మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా పెళ్లికూతురు ప్రేమించిన వ్యక్తితో లేచిపోయింది. దీన్ని అవమానంగా భావించిన పెండ్లి కొడుకు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ పేట జిల్లాలో విషాదం నెలకొంది. By Madhukar Vydhyula 07 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: అయ్యో బిడ్డలు.. ముగ్గురు పిల్లల ప్రాణం తీసిన సరదా! తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈతకోసం వెళ్లిన నాగర్కర్నూల్ పెద్దకొత్తపల్లికి చెందిన ముగ్గురు పిల్లలు పోతుల చెరువులోపడి చనిపోయారు. గణేశ్, రక్షిత, శ్రావణ్ కుమార్ అకాల మరణంతో పేరెంట్స్, బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. By srinivas 02 May 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn