Tirupati : తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
తిరుపతి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్గేట్ వద్ద ఉన్న CMR అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో 2 బాయిలర్లు పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
నటుడు మంచు మోహన్బాబుకు బిగ్ షాక్ తగిలింది.తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.
కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీస్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో విమానయాన శాఖ ఈ సర్వీస్ను తీసుకొచ్చింది.
చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న నగరవనం పార్క్కు వెళ్లిన ఓ ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. అనంతరం యువకుడిని బంధించి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ మలయప్పస్వామి బద్రినారాయణ అలంకారంలో కనిపించారు. ఈ వాహనసేవను చూసేందుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు భారీగా భక్తులు తరలివచ్చారు.
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ సెంటర్ పని చేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు ఈ సెంటర్ ను ఉపయోగించనున్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రికి తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. ఉప రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, అధికారులు ఘన స్వాగతం పలికారు.
వేంకటాద్రిపై ఆ ఏడు కొండల వాడు వెలిసిన తొలి రోజుల్లో బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం ఉత్సవాలు జరపాలని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ దేవుడు అప్పుడు చేయడంతో ఇప్పటి వరకు ఈ బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది.