తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం-PHOTOS

తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ సెంటర్ పని చేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు ఈ సెంటర్ ను ఉపయోగించనున్నారు.

New Update
Tirumala Command Control Centre
Advertisment
తాజా కథనాలు