Tirumala: దివ్వెల మాధురి మీద కేసు నమోదు
దివ్వెల మాధురి మీద తిరుమల వన్ టౌన్ లో కేసు నమోదు అయింది. మతవిశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఆమె తిరుమల మాడవీధిలో రీల్స్ చేశారని ఆలయ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. BNS 292,296, 300 సెక్షన్ 66 -2000-2008 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.